అఖిలేష్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
స్పందించిన అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పలువురు నేతలు ఇప్పటికే పార్టీలు మారడంతో అధికార ప్రతిక్షాల మధ్య పోరు హోరాహారీగా జరగనుందని రాజకీయవర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ చీఫ్...
బీఎస్పీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అఖిలేష్ కోరారు.
ఉత్తరప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికలకు ఒక రోజు ముందు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఓటర్లు బహుజన్ సమాజ్ పార్టీ "అధికార బిజెపితో చేతులు కలిపినందున" దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని...
అఖిలేశ్ యాదవ్కు ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఎదురుదెబ్బ తగిలింది. అఖిలేశ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. వారి కుమార్తెకు...
లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి వివాహం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్హౌస్లో...
అఖిలేష్ కి ఘోర అవమానం…!
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు ఈరోజు ఘోర అవమానం జరిగింది. లక్నో విమానాశ్రయంలోనికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయన భుజంపై చెయ్యి...
కేసీఆర్ కే అఖిలేష్ జై, మమతా బెనర్జీ ట్విస్ట్ : చంద్రబాబుకు కేసీఆర్ షాక్…!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ముందు చుక్కెదురు అయినా ఇప్పుడు అనూహ్య మద్దతు లభిస్తోందని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ...
కాంగ్రెస్ కి షాక్…. చేతులు కలిపిన అఖిలేష్, మాయావతి…?
దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి మోదీని ఎలాగైనా గద్దె దించాలని చూస్తున్న కాంగ్రెస్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఎందుకంటే యూపీలో మారుతున్న సమీకరణలే దానికి కారణం. నిజానికి లోక్ సభ...
Political Updates: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికలలో గెలిచేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతుంది. ఇటీవల ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగియడంతో పొలిటికల్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇండియా కూటమి వచ్చి...
మాయావతిని వెంటాడే తాజ్ కారిడార్ తిరిగి వచ్చింది
మాయావతిని వెంటాడే తాజ్ కారిడార్ తిరిగి వచ్చింది. ఆరోపించిన 2002-2003 తాజ్ హెరిటేజ్ కారిడార్ కుంభకోణం రూ.175 కోట్ల విలువైనది, అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి...
లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో...