కేంద్ర దర్యాప్తు సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు..!
విమర్శలు ఎన్ని వచ్చినా.. విమపక్షాలు మండిపడుతున్నా.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నెల 4వ తేదీన ఆమ్ ఆద్మీ...
బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా కేంద్ర మంత్రి
బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దిలీప్ రేకి మూడేళ్ల శిక్ష...
జగన్ గాయం చిన్నదేనట…కేంద్రం సమాధానం !
గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేసిన...
కోడి కత్తి కేసు మీద కేంద్రం టేక్…కలవరపెడుతోందిగా…!
విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి ఘటనను వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి చాలా పెద్ద పోరాటమే చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లాలని వారు...
కేంద్రం సెల్ఫ్ గోల్…సీబీఐ ప్రకటన…!
కేంద్రం ఆడుతున్న ఆటలో మరో గోల్ పడింది. నిన్నటికి నిన్న ఇద్దరు టాప్ మోస్ట్ అధికారుల మధ్య వచ్చిన విభేదాల వలన వారిని సెలవు మీద పంపిన వారు మళ్ళీ వెనక్కు పిలిపించుకున్నారు....
ఎస్సీ, ఎస్టీ చట్టం మీద కేంద్రం కీలక నిర్ణయం !
ఎస్సీ, ఎస్టీ చట్టం మీద జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై రేగిన దుమారానికి కేంద్ర మంత్రివర్గం ముగింపు పలికింది. నిన్న సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన...
Election Updates: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్ర: NIA
కాసేపటి క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థ NIA సంచలనమైన విషయాన్ని తెలియచేసింది. NIA తెలుపుతున్న సమాచారం ప్రకారం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ మరియు గోవా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు...
Election Updates: బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా BRS ప్రకటిస్తుందా?
రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలయ్యాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లు దూసుకెళ్తున్నాయి. ఇక కాస్త లేటుగా ప్రచారం షురూ...
ల్యాపీలు ఇస్తాం..ఆవుపేడ కొంటాం..రాజస్థాన్లో కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవే
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఆకర్షించేందుకు ఏడు గ్యారెంటీలు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ అమలు, ఆంగ్ల మాధ్యమంలో...
ఎమ్మెల్సీ కవిత ఏ క్షణమైన అరెస్ట్…?
ఎమ్మెల్సీ కవితను ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక...