బిజెపి ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ముందస్తు ఎన్నికలు..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రభుత్వం అనూహ్య ప్రకటన చేసింది. పార్లమెంట్ అమృత్ సల్ స్పెషల్ సెషన్ సెప్టెంబర్ లో ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ...
హిందువులే టీటీడీ చైర్మన్ అవ్వాలి.. వైసీపీకి షాకిచ్చిన బిజెపి!
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంటగలిపేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా అన్ని విధాలుగా టిటిడి పై దాడులు చేస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ అన్య మతస్తులైన నాయకులు టీటీడీ చైర్మన్ కావడమే...
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి , 'సామాన్యులపై బీజేపీ ప్రభుత్వం మరో దెబ్బ. దేశీయ LPG సిలిండర్ల ధర రూ.1117గా ఉంది, ఈ రోజు సిలిండర్కు ₹50 పెరిగింది. కమర్షియల్ LPG సిలిండర్ల...
పౌరసత్వ సవరణ బిల్లుకోసం ఆర్టికల్370 వ్యూహాన్ని పునరావృతం చేయనున్న బిజెపి
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు 2019ను ఈ వారం మధ్యలో రాజ్యసభకు తీసుకురావడానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా సిద్ధమవుతున్నందున ఇది సజావుగా సాగడానికి అన్నిసన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అంతస్తుల నిర్వాహకులు ఈ సంఖ్యలను...
రజనీకాంత్ మద్దతుతో తమిళనాడు లో కాలుమోపాలని చూస్తున్న బిజెపి
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి నేడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అలాగే రజినీకి ఇండియా...
బీఎస్పీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అఖిలేష్ కోరారు.
ఉత్తరప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికలకు ఒక రోజు ముందు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఓటర్లు బహుజన్ సమాజ్ పార్టీ "అధికార బిజెపితో చేతులు కలిపినందున" దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని...
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పక్కా ప్రణాళికతోనే
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహ్మద్ బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘పరమ్ మిత్ర’ అదానీని కాపాడేందుకు...
నవ్యాంధ్రకే….స్కీమాంధ్రకి కాదు !
Posted at
మోడీ పాలన నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏపీలో బిజెపి విజయోత్సవ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేసింది. అందులో రామ్ మాధవ్ సహా కొంతమంది ఏపీ బీజేపీ పెద్దలు పాల్గొన్నారు....
గుడ్ న్యూస్ : ఏపీలో జనసేనకి 4 మంత్రి పదవులను ఇస్తున్న బాబు ?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి విజయ వెరీ మోగించేసింది . మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 స్థానాలు అవసరం ఉండగా.. NDA కూటమి ఏకంగా 164...
21కి 21 గెలవబోతున్నాం అని నాగబాబు అన్నారు …!
21కి 21 మొత్తం గెలవబోతున్నాం అని అంటూ… నాగబాబు సంచలన ప్రకటన చేశారు . జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలియచేసారు ....