మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
ప్రేమజంట ఆత్మహత్య
గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్లోకి దూకి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కాగా సోమవారం నాగావళి నదిలో ప్రేమ జంట...
తల్లీకూతుళ్ల హత్య
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ...
ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలోని కొడంగల్ పట్టణ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై...
అన్నదమ్ముల దారుణ హత్య
జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
కాగా చనిపోయినవారు...
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం
గుజరాత్లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు- ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందగా... మృతుల్లో చిన్నపాప కూడా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు...
వదిన మరదలి మధ్య గొడవ
వదిన మరదలి మధ్య గొడవ ఆ ఇద్దరి ప్రాణాలనూ తీసింది. వదినను బండరాయితో కొట్టిచంపిన మరదలు.. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని కంబదహళ్లి గ్రామంలో శనివారం...
రైలు కింద పడి కుటుంబ బలవన్మరణం
కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మహాసముంద్–బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట...
ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది...
ఉరేసుకుని ఆత్మహత్య
వివాహేతర సంబంధం వల్ల దంపతులు, పోలీసుల విచారణకు భయపడి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయం వీధికి చెందిన గోపి (38) భార్య కన్నియమ్మాళ్కు...
రైల్వే ట్రాక్పై శవాలైన ప్రేమ జంట
ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్పై శవాలై కనిపించిన ఘటన యూపీలో జరిగింది. ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని యువతీయువకులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. షాజహాన్పూర్ జిల్లాలోని...