మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
కరోనా ఆ కుటుంబాన్ని అప్పుల పాలుజేసింది. ఫలితంగా తీవ్ర దారిద్య్రంలో కూరుకుపోయిన ఆ దంపతులు ముగ్గురు బిడ్డలకు విషం ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన ఉసిలంపట్టిలో సోమవారం చోటు చేసుకుంది....
కరోనా వైరస్ వ్యాప్తితో ఓ కుటుంబం ఆత్మహత్య
మహమ్మారి వైరస్ దేశంలో భయాందోళన రేపుతోంది. మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతున్నాయి. వైరస్ ధాటికి తట్టుకోలేక ఛిన్నాభిన్నమవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో ఓ...
శామీర్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఔటర్ రింగు రోడ్డుపై శామీర్పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ చిలుకానగర్కు చెందిన కరుణాకర్రెడ్డి (46), భార్య సరళ...
లోయలోకి దూసుకెళ్లిన బస్సు
ఇండోనేషియాలోని జావా దీవిలో గురువారం తెల్లవారుజామున అర్థరాత్రి దాటాకా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర...
తల్లీకొడుకులు దుర్మరణం
సొంతూరుకు బైక్పై బయలుదేరిన వారి ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. ముందువెళ్లే వాహనాన్ని తప్పించే క్రమంలో మరో వాహనాన్ని ఢీకొని జారిపడటంతో రోడ్డు దెబ్బ తగిలి తల్లీకొడుకులు దుర్మరణం పాలైన ఘటన చేబ్రోలులో చోటు...
నీట మునిగి ప్రాణాలు విడిచిన చిన్నారులు
సరదాగా ఆడుకునేందుకు వాగులోకి దిగిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచారు. అంతవరకు తమ కళ్లముందు ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు విగత జీవులై కనిపించటం స్థానికులను కంటతడిపెట్టించింది. పోలీసుల కథనం...
ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
ఝార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. కామ్దరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పహర్తోలి గ్రామంలో ఈ ఘటన సంభవించింది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు,...
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కారు, ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. హర్యానాకు చెందిన మనోజ్, బబితా, అభయ్, హేమంత్, ఖన్ను,...
రామగుండంలో ఘోర రోడ్డు ప్రమాదం
రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు....
అవ్వ మనుమరాలి హత్య
తెన్కాశిలో అదృశ్యమైన అవ్వ, మనుమరాలు హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలు శుక్రవారం గోనెసంచిలో లభ్యమయ్యాయి. మదురై కోర్టు ఉత్తర్వులతో ఈ సంఘటనలో మిస్టరీ వీడింది. తెన్కాశి కీళపులియూరుకు చెందిన ఉచ్చిమాగాళి భార్య గోమతి...