సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search
ఆకలిచావులు సంభవించరాదు

ఆకలిచావులు సంభవించరాదు

ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత అని, దేశంలో ఆకలిచావులు సంభవించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమ్యూనిటీ కిచెన్లపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే చివరి అవకాశమని దేశవ్యాప్త...
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్‌ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేం‍ద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు...
జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాల్లో మౌలికవసతులపై తరుచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎదుటే చీఫ్...
ప్ర‌కాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌కాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ప‌ర్వం ముగిసినప్పటికీ ఎన్నిక‌ల‌ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జ‌రిగిన తీరుపై అనుమానం వ్య‌క్తం చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌. పోలింగ్ జ‌రిగిన‌ రోజు సీసీటీవీ దృశ్యాలు...
దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం

దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం

వచ్చే మార్చిలోగా హుజురాబాద్‌ నియోజకవర్గంతోపాటు మరో 4 మండలాల్లో పూర్తి సాచురేషన్‌ స్థాయిలో దళిత బంధు అమలు చేస్తాం. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసి పథకాన్ని...
మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు

మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు

కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌ గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తాన్ని స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌...
దోషిగా మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌

దోషిగా మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌

మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై డ్ర‌గ్ కంట్రోల‌ర్ శాఖ‌ దాఖ‌లు చేసిన కేసులో స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంభీర్‌ తరపున న్యాయవాది డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద...
ఇంటర్ సెకండియర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్ సెకండియర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు. సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నామన్నారు....
ఎంపీ వి.విజయసాయి రాతపూర్వక జవాబు

ఎంపీ వి.విజయసాయి రాతపూర్వక జవాబు

విశాఖపట్నంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెబ్యునల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పదవీ విరమణ చేసిన వారితో...
కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కరోనా వల్ల...