సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search
భయపడి పారిపోయిన రియా చక్రవర్తి

భయపడి పారిపోయిన రియా చక్రవర్తి

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బిహార్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా శనివారం ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని డీజీపీ గుప్తేశ్వర్...
సుశాంత్‌ మరణం వెనుక పెద్ద కుట్ర

సుశాంత్‌ మరణం వెనుక పెద్ద కుట్ర

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ విషాదాంతంపై ఆయన తండ్రి సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై పట్నాలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుతో బిహార్‌...
15 కోట్లు కాజేసిన రియా చక్రవర్తి

15 కోట్లు కాజేసిన రియా చక్రవర్తి

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన...
పార్లమెంటు భవనాన్ని కూల్చేయాలని ఆదేశాలు

పార్లమెంటు భవనాన్ని కూల్చేయాలని ఆదేశాలు

పురాతన భవనాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల్ని కాలానికి అనుగుణంగా కూల్చేయటం తప్పించి మరో మార్గం లేదా? చరిత్రకు సాక్ష్యాలుగా నిలవటానికి భిన్నంగా.. వాటిని నేలమట్టం చేసేసి.. దాని స్థానే కొంగొత్తగా భవనాల్ని...
ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల‌ ఏరివేత

ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల‌ ఏరివేత

ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల‌ ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్‌ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్‌ను కాల్చి చంపారు....
సచివాలయం కూల్చివేత

సచివాలయం కూల్చివేత

సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ...
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది.  ప్రభుత్వ సర్వీసులను...

ఆ రుణమేదో తీసుకొని నా కేసు ఫినిష్ చేయండి ప్లీజ్ : విజయ్ మాల్యా

ఇండియాలో పలు బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తాన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానని ప్లీజ్ అవి...
ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు నిర్భ‌య దోషులు న‌లుగురు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివరికి భారత సర్వోన్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని...
ఫలించిన ఆ కన్న తల్లి పోరాటం

ఫలించిన ఆ కన్న తల్లి పోరాటం

ఓ త‌ల్లి ఆశాదేవి త‌న కుమార్తె భ‌విష్య‌త్ జీవితం కోసం క‌న్న ఎన్నో క‌ల‌లు చిద్ర‌మైపోయాయి. ప్ర‌తి రోజు లాగానే ఆమె కుమార్తె బ‌య‌ట‌కు వెళ్లింది... చివ‌ర‌కు తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయింది....