సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ప్రశ్నార్థకంగా మారిన స్థానిక ఎన్నికలు
భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ రెండో స్టేజ్కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు.. పలు ప్రభుత్వాలు.. కరోనా వైరస్పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం వంటి కారణాలతో భారత్పై తీవ్ర ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ...
సీఎం జగన్కి షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు
ఏపీ సీఎం జగన్కి టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నలుగురు టీడీపీ నేతలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్...
నిర్భయ నిందితుల ఉరి పై తుది నిర్ణయం
నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా,...
నిందితుల డెడ్ బాడీలకు ఇంకా జరగని అంత్యక్రియలు
దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్కౌంటర్లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు...
పోలీసులపై వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు
గత 10 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ చటాన్పల్లి సర్వీస్ రోడ్డు ప్రాంతంలో నలుగురు మృగాలు వెటర్నరీ డాక్టర్ దిశ పై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై...
ద్రవ్యోల్బణానికి తోడ్పడునున్న టెలికాం సుంకం:ఆర్బిఐ గవర్నర్
వచ్చే ఏడాది క్యూ2 లో ద్రవ్యోల్బణం సుమారు 3.8 శాతానికి వస్తుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆశ్చర్యకరమైన చర్యగా, అధిక ద్రవ్యోల్బణ రేటు మరియు ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే...
ఎన్ కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు అంటున్న ప్రముఖులు
రాష్ట్రంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశను హత్య చేసిన 10 రోజులకు నేడు ఎన్ కౌంటర్ జరిగింది. ఐతే ఈ ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, చాలా...
ధోనిపై ఎఫ్ఐఆర్
రియల్ ఎస్టేట్ గ్రూప్ అమ్రపాలితో తన అనుబంధంద్వారా భారత మాజీకెప్టెన్ ఎంఎస్ధోని ప్రమాదకరమైన పరిస్థితిలోకి రావచ్చు. రియల్ ఎస్టేట్ గ్రూప్ చట్టవిరుద్ధంగా హోమ్బ్యూయర్స్ డబ్బును అనేక కంపెనీలకు మళ్లించిందని, ఇందులో ధోని భార్య...
అనిల్ రాజీనామా తిరస్కరించిన రుణదాతల కమిటీ
ఛైర్మన్ అనిల్ అంబానీ మరియు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాను దాని రుణదాతలు తిరస్కరించారని కొనసాగుతున్న కార్పొరేట్ దివాలా తీర్మానం ప్రక్రియలో సహకరించాలని కోరారు. అంబానీతో పాటు నలుగురు డైరెక్టర్లు రినా కరణి,...
టెలికం రంగాన్ని ఆదుకొనున్న ప్రభుత్వం
ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. ఏ కంపెనీ తమ సేవలను నిలిపి వేయకుండా ప్రతి...