సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
శబరిమలలోకి ఇద్దరు మహిళల ప్రవేశం…ఆలయం మూసివేత !
సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న మహిళల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నేడు తెల్లవారుజామున ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించి దర్శనం చేసుకుని చరిత్రలో నిఇచారు. బిందు, కనకదుర్గ అనే 50...
శ్రీరాముడికి కూడా ఓ ఇల్లు ఇవ్వండి…బీజేపీ నేత వినూత్న నిరసన !
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై డిమాండ్ పెరుగుతోంది. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున దీనిపై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోబోమని కేంద్రం చెబుతూ వస్తోంది....
మళ్లీ విధుల్లోకి రమణదీక్షితులు !
రమణ దీక్షితుల వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదని వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను తమకూ వర్తింప చేయాలంటూ...
ఓట్ల లెక్కింపు మీద…హైకోర్టును ఆశ్రయించిన మల్రెడ్డి…!
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఎస్పీ...
ఇక్కడిలా…అక్కడలా ఏమిటో బీజేపీ తీరు…!
భారతీయ జనతా పార్టీ తీరు ఒక్కో సారి నవ్వులు పూయిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ పార్టీలో పక్క పక్కన కుర్చుని ప్రెస్ మీట్ లు పెట్టె నేతల మధ్య కూడా అవగాహనారాహిత్యం కనపడుతుంది....
నాలుగున్నరేళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత…!
అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నాయకులు తిప్పేస్వామి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ తిప్పేస్వామి చేత ప్రమాణం...
సత్యమే గెలిచింది…క్షమాపణ చెప్పాల్సిందే…!
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు గోచరించడం...
ఎన్నికల రోజే కేసీఆర్ కు భారీ షాక్ !
మోడీ మెడలు వంచి ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికలు జరుగుతూండగానే పెద్ద షాక్ తగిలిదింది. తెలంగాణలో రిజర్వేషన్లు 67 శాతానికి పెంచుకునే...
సీబీఐ లంచాల కేసులో మోడీ హస్తం…!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐలో విబేధాల పర్వం ఇంకా సద్దుమణగకముందే మరో అంశం తెరమీదకు వచ్చింది. ఈ సారి నేరుగా ఈ ఆరోపణ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నమ్మినబంటు మెడకు చుట్టుకుంది. సీబీఐలో రెండో...
మమతతో బాబు భేటీ…కూటమి ఏర్పాటే లక్ష్యం !
బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా...