సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
బోఫోర్స్ ముగిసింది…రాఫెల్ తేలాల్సి ఉంది !
భోఫోర్స్ కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 2005లో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాజాగా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే తాజాగా సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
రాహుల్ తో భేటీ చారిత్రాత్మకమేనా ? లేదా..!
ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, టీడీపీలు ఎట్టకేలకు ఒక్క గూటికి చేరాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి పోరాటం దిశగా...
కేంద్రం సెల్ఫ్ గోల్…సీబీఐ ప్రకటన…!
కేంద్రం ఆడుతున్న ఆటలో మరో గోల్ పడింది. నిన్నటికి నిన్న ఇద్దరు టాప్ మోస్ట్ అధికారుల మధ్య వచ్చిన విభేదాల వలన వారిని సెలవు మీద పంపిన వారు మళ్ళీ వెనక్కు పిలిపించుకున్నారు....
ఐదు రోజులకే ఇలా ఉంటే…నలభై రోజుల పరిస్థితి ఏంటో…!
ప్రతి నెలలో చేస్తున్న పూజల నిమిత్తం ఈ నెలలో కూడా ఐదు రోజులపాటు శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకున్నాయి, మూసుకున్నాయి. ఈనెల 17 నుంచి 22 వరకూ మహిళలకు అయ్యప్ప స్వామి...
శబరిమల తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జ్…ఏపీ మహిళ కూడా…!
10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించేవిధంగా సుప్రీంకోర్టు గత నెలలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు తర్వాత అయ్యప్ప ఆలయాన్ని...
ఆయప్ప ఆలయంలోకి స్త్రీ అడుగుపెడితే ఆమెను రెండు ముక్కలు చేయాలి…!
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగం పేరుతో ఆలయ సంప్రదాయాలలో న్యాయస్థానాలు జోక్యం...
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గగోయ్ ప్రమాణం !
సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ గొగొయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని...
శబరిమల పై సుప్రీం సంచలన తీర్పు !
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
ఇప్పటినుండి అన్ని వయసులకు చెందిన మహిళలు ప్రవేశించవచ్చు
భక్తి పేరుతో మహిళల పట్ల వివక్ష చూపడం సరికాదు.
చట్టము సమాజము...
శబరిమలలో స్త్రీల ప్రవేశం….నేడే తుది తీర్పు…!
శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ప్రకటించనుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశం నిషేధించడాన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో...
అయోధ్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం…!
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ అక్టోబర్ 29కి వాయిదా పడింది. 1994 నాటి ఎం ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో తీర్పు దీనికి వర్తించబోదని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి...