మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
ఏపిలో ఆరుగురు కూలీలు సజీవ దహనం
లంకెవాని దిబ్బ రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్నఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని నిర్దారణ అయ్యింది. వీరంతా రాత్రి పడుకునేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ బస్తాలపై...
ముగ్గురు రైతుల మృత్యువాత
పంటలను సంతలో అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా అందియూరులోని రథం వీధిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. రైతులు పంటలను...
లోయలో పడ్డ బస్సు
దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు...
నిద్రిస్తువారిపై దూసుకెళ్లిన వాహనం
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తువారిపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఝలావర్ జిల్లాలో చోటుచేసుకుంది. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు ఉండటం బాధాకరం. మాండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు
బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ...
అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నల్లమల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పదర ఎస్ఐ సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు మృతిచెందారు. జోధ్పూర్ సమీపంలోని దాంగియావాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం...
అంతు చిక్కని లోకాలకు…….ప్రాణ స్నేహితులు
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని...
హద్దులు దాటుతున్న అమెరికన్లు
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు...
వ్యవసాయ క్షేత్రంలో ఐదు మృతదేహాలు
నెల రోజుల కిందట కనిపించకుండాపోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను వ్యవసాయ క్షేత్రాల్లో గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఐదుగుర్ని ఉరేసి హత్యచేసిన...