కామెడీ షో జబర్దస్త్ షోతో ప్రేక్షకులను నవ్వించిన అప్పారావు ఒకరు. పలు చిత్రాల్లో తనదైన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు .
”1984 నుంచి నేను నాటకాలలో నటించడం మొదలుపెట్టాను. అలా కొంతకాలం పాటు రంగస్థలంపై నటిస్తూ వెళ్లిన నేను, ఆ తరువాత ‘శుభవేళ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా అవుతోంది కూడా. కొందరైతే మీర దారుణంగా థంబ్ నెయిల్స్ పెడుతున్నారు’ అని తన బాధను వ్యక్తం చేశారు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు.సుప్రసిద్ధ నటీనటులు బతికి ఉండగానే చంపేస్తున్నారు. థంబ్ నేల్ ఇది పెడితేనే చూస్తారు అనే దాంట్లో ఉంటే దయచేసి నమస్కారం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి.అని అన్నారు