ఓటీటీ లోకి వచ్చేసిన కొత్త మూవీ ..!

ఓటీటీ లోకి వచ్చేసిన కొత్త మూవీ ..!
Cinema News

ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. బేబీ సినిమా ద్వారా పాపులర్ అయిన విరాజ్ అశ్విన్ జోరుగా హుషారుగా మూవీ లో హీరోగా నటించాడు. అను ప్రసాద్ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ తో పాటుగా తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని కూడా చాలా చక్కగా దర్శకుడు చూపించారు.

ఓటీటీ లోకి వచ్చేసిన కొత్త  మూవీ  ..!
Jorugaa Husharugaa

పూజిత పొన్నాడ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించారు . ఈ మూవీ లో హీరో సాయికుమార్ కీలక పాత్రలో కనపడ్డారు. డిసెంబర్ 15న థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇప్పుడు సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్ లో జోరుగా హుషారుగా స్ట్రీమింగ్ అవుతోంది.