కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
అటవీశాఖ అధికారి ఆత్మహత్య

అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ అధికారి వీబీ రమణమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వీబీ...
ప్రియుడితో కలిసి భర్తని చంపిన మహిళ

ప్రియుడితో కలిసి భర్తని చంపిన మహిళ

మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం...
ప్రియురాలిని తుపాకితో కాల్చిన ఎస్‌ఐ

ప్రియురాలిని తుపాకితో కాల్చిన ఎస్‌ఐ

ప్రియురాలిని తుపాకితో గాయపరిచి పారిపోయిన ఎస్‌ఐ సందీప్‌ దహియా ఇవాళ (సోమవారం) ఉదయం తన మామను(భార్య తండ్రి) చంపినట్లు పోలీసులు తెలిపారు. అధికారంలో ఉన్న ఎస్‌ఐ దహియా.. ఇద్దరు వ్యక్తులను కాల్చడానికి ఉపయోగించిన...
వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య

వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య

యజమాని వేధింపులు భరించలేకే హిమాయత్‌నగర్‌లో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం శంషాబాద్‌ డీసీపీ...
బీజేపీ నాయకుని ఇంట్లో బాలిక మృతి

బీజేపీ నాయకుని ఇంట్లో బాలిక మృతి

తుమకూరు నగరం ఆదర్శనగరలో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుని ఇంట్లో మైనర్‌ బాలిక అనుమానాస్పదరీతిలో మరణించింది. మృతురాలు (17). జడ్పీ సభ్యుడు రామాంజినప్ప నివాసంలో బెడ్‌రూంలో మంచం పైన శవంగా పడి ఉంది....
ఓ వ్యక్తిని కడతేర్చిన అతని భార్య, కుమారుడు

ఓ వ్యక్తిని కడతేర్చిన అతని భార్య, కుమారుడు

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని కడతేర్చి పొలంలో పాతిపెట్టారు అతని భార్య, కుమారుడు. ఈ సంఘటన చేవెళ్ల మండలం గుండాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.....
యువతిపై సాముహిక అత్యాచారం

యువతిపై సాముహిక అత్యాచారం

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్రాస్‌ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడికి...
మానవత్వాన్ని మంటగలిపిన ఆస్తి

మానవత్వాన్ని మంటగలిపిన ఆస్తి

మానవత్వాన్ని మంటగలుపుతూ ఆస్తి కోసం కన్న తండ్రినే కర్కశంగా దాడిచేసి దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో జరిగింది. ముదిమి వయసులో జన్మనిచ్చిన తండ్రిని కంటికి రెప్పలా...
పరీక్ష కోసం వచ్చి శవంగా మారిన యువతి

పరీక్ష కోసం వచ్చి శవంగా మారిన యువతి

పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి విగత జీవిగా మారింది. కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో శనివారం హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది....
ప్రియుడు నిరాకరించినందుకు యువతి మృతి

ప్రియుడు నిరాకరించినందుకు యువతి మృతి

ఫ్లైఓవర్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రాజశేఖర్‌ సమాచారం మేరకు... సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు....