కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
నటుడు దిలీప్కు కేరళ హైకోర్టు షాక్
మలయాళ స్టార్ నటుడు దిలీప్కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్ను మంగళవారం కొట్టేసింది.మలయాళ ప్రముఖ నటి...
ఇంట్లో బంధించి యువతిపై చిత్రహింసలు
ఓ యువతికి కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు లైంగికదాడి చేశారు. ఇంట్లో బంధించి మూడ్రోజులు చిత్రహింసలు పెట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ దారుణ ఘటన వెలుగులోకి...
మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్రేమ జంట వారి కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో...
జహంగీర్పురిలో మళ్లీ ఉద్రిక్తత
దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది.
జహంగీర్పురిలో శనివారం...
భవనంపై నుంచి దూకి న్యాయవాది ఆత్మహత్య
భర్త, మేనమామ వేధింపులు భరించలేక ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ క్యాస్ట్రో తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని...
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం చేశాడు. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైడ్ వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన చైన్నైలో శనివారం చోటు చేసుకుంది. మద్యం...
భర్త, అత్తమామలు వేధింపులు
హైదరాబాద్ అశోక్నగర్లో తన భర్త ఇంటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది. తన భర్త, అత్త మామ.. తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అత్తమామలు తన లగేజీ బయట వేసి...
పెళ్లి చేసుకుని వేధింపులు
ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్లో నివాసముంటున్న 16...
భర్త అసభ్యకరమైన మెసేజ్లు
కట్టుకున్న భార్యనే సోషల్ మీడియా వేధికగా వేధింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆమెకు అసభ్యకరమైన మేసేజ్లు చేస్తూ వేధించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని...
బీటెక్ ఫెయిల్….ఆత్మహత్య
కాకినాడ జగన్నాథపురం వంతెన నుంచి సోమవారం రాత్రి ఉప్పుటేరులోకి దూకిన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు లభ్యం కాలేదు. ఘటనపై జానపురెడ్డి వెంకటరమణ తన కుమారుడు 22 ఏళ్ల దుర్గాప్రసాద్ ఏటిలోకి...