కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
శానిటైజర్ తాగి ఆత్మహత్య
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు... సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన అలవాల డేవిడ్రాజు, రాణి దంపతుల...
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగానే జీవించారు. కానీ మొదటి పెళ్లి రోజు కూడా చేసుకోకముందే వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం...
యువకుడిపై పెట్రోలు పోసి దుండగుల దాడి
ఓ యువకుడిపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించారు. మద్దిపాడు మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు,...
భార్యపై అనుమానంతో భర్త హత్య
మండలంలోని గలిజేరుగుళ్లలో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగగా శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం గార్లదిన్నెకు చెందిన దూదేకుల బాజీతో...
కూతురిని చంపిన తండ్రి
పరువు కోసం ఓ తండ్రి తన కుమార్తెను కడతేర్చాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం మేరకు..పోరుమామిళ్ల వనజారాణి (29)కి గురువేంద్రతో...
బెంగళూరులో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థి మోక్షజ్ఞ రెడ్డి (20) కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై బెంగళూరు వర్తూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది....
శామీర్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఔటర్ రింగు రోడ్డుపై శామీర్పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ చిలుకానగర్కు చెందిన కరుణాకర్రెడ్డి (46), భార్య సరళ...
నిద్రపోతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు
నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన గుణుపూర్ సబ్డివిజన్ పరిధిలోని గుడారి పోలీస్స్టేషన్ సమీపంలో సంచలనం రేకిత్తిస్తోంది. నైరా గ్రామానికి చెందిన కిరణ్ గంటా(30) శనివారం రాత్రి భోజనం...
మహిళ దారుణ హత్య
ఇటిక్యాల గ్రామానికి చెందిన పాలెపు నర్సమ్మ(60) అనే మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి వెలుగుచూసింది. ఎస్సై ఆరోగ్యం వివరాల మేరకు.. రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన పాలెపు శివమ్మ,...
భర్తను కత్తితో పొడిచి చంపేసిన భార్య
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏదో చిన్నగొడవ అయితే ఆవేశం పట్టలేకపోయింది.. భర్తను కత్తితో పొడిచి చంపేసింది.. ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో పెట్టి పూడ్చేసింది. ఏమీ తెలియనట్టుగా పోలీస్స్టేషన్కు వెళ్లి తన...