పవన్ కళ్యాణ్ ల ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా

పవన్ కళ్యాణ్ ల ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా

వైసీపీ ఫైరింగ్ బ్రాండ్ రోజా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశ పెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం ఫై పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం లో చంద్రబాబు యూ టర్న్ అయ్యారు. అయితే 23 సీట్లు తక్కువగా రావడం తో చంద్రబాబు కి ఎదో అయి ఉంటుంది అని రోజా అన్నారు. ప్రతి రోజు ప్రెస్ ముందుకి రావడం ఎదో ఒక న్యూస్ కోసం అబద్దాలు చెప్పడం మనం చూస్తున్నాం అంటూ ఆరోపణలు చేసింది.

అయితే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్న విషయాన్నీ గుర్తు చేసారు. మత మార్పిడి లు చేస్తున్నారు, తెలుగు బాషాని చంపేస్తున్నారు అన్న విషయాల్ని గుర్తు చేసారు.అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ప్రస్తావించారు. తెలుగు బాషని చులకనగా చూస్తే మట్టికొట్టుకు పోతారు అని చెప్పిన విషయాలు గూర్చి చెబుతూ, జగన్ చేస్తున్న పనులు, ఇచ్చిన హామీలు ఈ అయిదు నెలల్లో చేసారు. అయితే ఈ పనులు చేస్తుండటంతో టీడీపీ, జనసేన పార్టీ లు ఎక్కడ మట్టికొట్టుకు పోతాయో అన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు అని రోజా అన్నారు.