ఆంధ్రప్రదేశ్‌కి మరో ఘనత

ఆంధ్రప్రదేశ్‌కి మరో ఘనత

కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా మహిళలకి వ్యాక్సినేషన్ వేశారు. దీంతో దేశంలోనే మహిళలకి అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 3.83 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.