AP Politics: జగన్ సర్కార్ కి మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా…!

Election Updates: Good news for AP farmers today.. 11.59 lakh people benefited
Election Updates: Good news for AP farmers today.. 11.59 lakh people benefited

జగన్ సర్కార్ కి మరో షాక్ తగిలింది. ఎన్నికలవేళ అధికారిక వైసిపి కి వరుస ప్లాప్ లు తగులుతున్నాయి. పార్టీ పై తీవ్ర అసంతృప్తి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా వైసిపికి ఇంకొక బ్యాడ్ న్యూస్. ఇక దీనికి సంబంధించి వివరాలను చూద్దాం.

వైసీపీ కి మరో ఎంపీ రాజీనామా చేస్తున్నారట. కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎంపీ పదవి తో పాటుగా వైసిపి కి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే రెండు మూడు రోజుల్లో లోక్సభ స్పీకర్ ని కలిసి రాజీనామా లేఖ ని అందిస్తానని చెప్పారు. ఎన్నికల వేళ వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి.