టీవీ ప్రీమియర్ లోకి వస్తున్నా“కోట బొమ్మాళి PS”

"Kota Bommali PS" coming to TV premiere

టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ కోట బొమ్మాళి PS. ఈ మూవీ గతేడాది నవంబర్ 24 వ తేదీన థియేటర్ల లోకి వచ్చింది. ఆడియెన్స్ నుండి ప్రశంసలని అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది.

"Kota Bommali PS" coming to TV premiere

“Kota Bommali PS” coming to TV premiere

ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా వారు సొంతం చేసుకుంది. అయితే ఈ ఆదివారం నాడు సాయంత్రం 6:00 గంటలకి స్టార్ మా లో ప్రసారం కానున్నది . రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్ లు సంగీతం అందించిన ఈ మూవీ బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.