మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జల్నా జిల్లాలో ఘోరం జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్వాడీకి చెందిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. అయితే ఆ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. దీంతో చెవులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు.