కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
అతనిపై సుశాంత్ కుటుంబ సభ్యుల ఆరోపణలు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్ను అరెస్టు చేసినట్లు...
లాటరీ తగిలిందని చెప్పి మోసం
‘కౌన్ బనేగా కరోడ్పతి’ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని చెప్పి చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మహిళకు కుచ్చు టోపి పెట్టాడు. రేణిగుంటకు...
అనుమానమే పెనుభూతం
అనుమానమే పెనుభూతమైంది. నిండు గర్భిణీ అనే విషయం విస్మరించిన భర్త గొడ్డలి వేటుతో పాశవికంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన తూప్రాన్ మండలం కిష్టాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు...
కరోనాకు భయపడి మహిళ మృతి
కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని అధికారులు, డాక్టర్లు చెబుతున్నా కొందరు భయం వీడటం లేదు. తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. శనివారం కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో...
కుమార్తెను విక్రయించిన కసాయి తండ్రి
వలసపల్లికి చెందిన రజనికి అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి నవీన్బాబుతో 2011లో వివాహం జరిగింది. వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రతిరోజూ తాగి వచ్చి భార్యను తిట్టడం, కొట్టడం చేస్తూ మానసికంగా...
రోడ్డు ప్రమాదంలో నలుగురు ద్మురణం
జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ద్మురణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
అనుమానాస్పద స్థితిలో తొమ్మిది నెలల చిన్నారి సహా తల్లి మృతి చెందిన ఘటనపై కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంకు చెందిన నర్రా కల్యాణ్చంద్రకు అదే జిల్లా పంగులూరు గ్రామానికి...
ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ నుంచి విశాఖపట్నం నుంచి బొలెరో వాహనం వెళ్తుండగా జరిగిన ఈ...
పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో విధ్వంసం
ప్రియురాలి తల్లి తమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఓ యువకుడు స్నేహితుడితో కలిసి విధ్వంసం సృష్టించాడు. ఇద్దరూ కలిసి ఆటోలను, కార్లను, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణెలో...
ఇబ్రహీంపట్నంలో విషాదం
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అంబులెన్స్ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని...