కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కట్టకున్న భర్తను ప్రియుడితో కలసి కడతేర్చిన సంఘటన మండలంలోని చింతలూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంకల అప్పారావు అలియాస్ వరహాలు(37)కు గొల్లప్రోలు మండలం...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై దాడి
బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్పై కొందరు కబ్జాదారులు దాడికి దిగారు. 430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలని, అందుకు...
అద్దె వాహనాలను విక్రయిస్తున్న మోసగాడు అరెస్టు
అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో...
చెప్పుతో కొట్టిన సర్పంచ్…యువకుడి ఆత్మహత్య
వీధి లైటు వేయాలని ప్రశ్నించిన యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టాడు. దీంతో అవమాన భారం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం...
లిఫ్ట్ గుంతలో పడి వ్యాపారవేత్త మృతి
ముంబైలో ఒక వ్యాపారవేత్త అనూహ్యంగా లిఫ్ట్ గుంతలో పడి చనిపోవడం కలకలం రేపింది. కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మేవానీ(46)వర్లి ప్రాంతంలో తన స్నేహితుడిని కలవడానికి వెళ్లి దుర్మరణం పాలయ్యారు. వర్లిలోని, బ్యూనా...
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై అత్యాచార ఆరోపణలు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఆయన భార్యపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారిస్తామని చెప్పారు....
చిన్నారిపై దుండగులు అత్యాచారం
జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా ఎత్తు కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత...
నూతన్ నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు
దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన...
నూతన్ నాయుడుని అరెస్ట్ చేసిన పోలీసులు
శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి...
విషం తాగి వివాహిత ఆత్మహత్య
విషం తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం అప్పంబట్టులో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల కథనం..గ్రామానికి చెందిన జయశంకర్ రెడ్డి, శెల్వి దంపతుల కుమార్తె కార్తీక (18)కు గ్రామంలోని...