చిన్నారిపై దుండ‌గులు అత్యాచారం

చిన్నారిపై దుండ‌గులు అత్యాచారం

జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అర్ధరాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా ఎత్తు కెళ్లి అత్యాచారం చేశారు. త‌ర్వాత బాలిక‌ను ఇంటి ముందు వదిలేసి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.