ప్రధాన మంత్రి - search results
If you're not happy with the results, please do another search
Election Updates: చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు
మరో రెండు నెలలు ఏపీ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, అధికారిక వైసిపి పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇరు పార్టీ...
Election Updates: ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే 4సార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. ఈ...
Election Updates: ఈ నెల 11న ఏపీకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అది ఎలా ఉన్నా… ఇప్పుడు విశాఖపట్నంకు...
TG Politics: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్.. అందుకేనా..?
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సీఎం...
TG Politics: దక్షిణ భారత్కు తెలంగాణ గేట్వేలా నిలుస్తుంది: ప్రధాని మోదీ
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో పర్యటించిన ప్రధాని రూ.7 వేల కోట్ల...
National Politics: నేడు సూరత్లో ప్రధాని మోడీ పర్యటన
నేడు గుజరాత్ లోని సూరత్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.ఈ క్రమంలో తాపీ కక్రాపర్లో రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను మోడీ జాతికి అంకితం చేయనున్నారు.వీటిని 22,500 కోట్ల రూపాయలతో...
AP Politics: మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం.. డీఎస్సీ అభ్యర్థుల నిరసన
‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ .. వెంటనే 30 వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు విజయనగరంలో సోమవారం...
International Politics: పాకిస్థాన్ షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధాని
పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికలు మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగాయి. చివరకు ఫలితాలు కూడా ఉత్కంఠ నెలకొల్పాయి. ఇక ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో...
National Politics: ఫిబ్రవరి 1న భారత్ బడ్జెట్.. ఆరోసారి ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి
ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్దును సమర్పించనున్నారు. ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు బడ్జెట్...
BREAKING NEWS: అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 గంటల వరకు ప్రాణప్రతిష్ఠలో ప్రధాని పాల్గొనన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న మోడీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రసంగిస్తారు. ఈ మేరకు...