కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
చనిపోయిన కవలలు

చనిపోయిన కవలలు

ఆ ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరూ కలిసి మెలిసి, ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఒకే చోట...
మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ప్రాంక్ సరదా

మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ప్రాంక్ సరదా

ప్రాంక్ సరదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ బాలింత తన పసి బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాలు.....
చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యం

చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యం

మేడ్చల్‌ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌ పరిధిలో ఆరేళ్ల బాలికపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధులు.. ఆమెను ప్రగతినగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద...
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు మృతిచెందారు. జోధ్‌పూర్ సమీపంలోని దాంగియావాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం...
అత్తింటి వేదన... పుట్టింటి శిక్ష

అత్తింటి వేదన… పుట్టింటి శిక్ష

మూడు నెలల కిందటే వివాహమైన ఓ యువతి అత్తింటి నుంచి పారిపోయిన పుట్టింటికి రాగా అక్కడ మద్దతు లభించలేదు సరికదా.. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించారు. జుట్టుపట్టుకుని ఈడ్చేసి, ఓ...
ఏడ్చేసిన జబర్దస్ట్ యాంకర్‌

ఏడ్చేసిన జబర్దస్ట్ యాంకర్‌

యాంకర్‌ రష్మీ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలకు హానీ కలిగిన, ఎవరైనా గాయపరిచిన వారిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే...
మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్‌...
భార్య గర్భవతి భర్త ఆత్మహత్య

భార్య గర్భవతి భర్త ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ తెలిపిన వివరాలు.. నారాయణపేట్‌ జిల్లా మద్దూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు మంగలి...
విజయవాడ లో తిరుగుతున్న సైకో

విజయవాడ లో తిరుగుతున్న సైకో

పటమట పరిధిలో సైకో కలకలం సృష్టిస్తున్నాడు. నల్లప్యాంట్, నల్ల షర్ట్‌, మొహానికి మంకీ క్యాప్‌తో తిరుగుతున్న ఆ సైకో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి ప్రవేశించి...
వ్యవసాయ క్షేత్రంలో ఐదు మృతదేహాలు

వ్యవసాయ క్షేత్రంలో ఐదు మృతదేహాలు

నెల రోజుల కిందట కనిపించకుండాపోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను వ్యవసాయ క్షేత్రాల్లో గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఐదుగుర్ని ఉరేసి హత్యచేసిన...