కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ప్రాణాలు తీసుకున్న ప్రేమ జంట
టీనేజీలోనే ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేమనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. అయితే వాళ్లొకటి తలిస్తే పెద్దలు మరొకటి తలిచారు. ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కలిసి...
మహిళపై దారుణం
భర్తను వదిలేసి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే సాకుతో ఇంటిలో నుంచి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి ఊరేగించారు. గిరిజన మహిళను ఇంటిలో నుంచి ఈడ్చుకొచ్చిన యువకులు.. వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ తతంగాన్ని...
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద స్కూటీ పై వెళ్తున్న...
ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ భవనం తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్లో రోగులు లేకపోవడంతో...
నవ వధువు బలవన్మరణం
ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై అమింజికరైకు చెందిన భవానీశ్వరి కార్తీక్ అనే యువకుడిని ఈ నెల మొదటి వారంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ...
అన్నదమ్ముల దారుణ హత్య
జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
కాగా చనిపోయినవారు...
మహిళను మోసం చేసిన సైబర్ నేరగాడు
‘ఆమ్నీషియా నీళ్ల’ పేరిట ఓ మహిళను మోసం చేశాడు ఓ సైబర్ నేరగాడు. ఈ సంఘటన చైనాలోని జియాంగ్షూ ప్రావిన్స్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఈస్ట్ చైనా, షూఝౌకు చెందిన కియాన్ అనే...
ఇద్దరు కొడుకులపై తండ్రి కాల్పులు
ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2...
ఉత్తరప్రదేశ్లో దారుణ హత్య
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య...
పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య
తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య...