కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ప్రాణం తీసిన రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ను తల్లిదండ్రులు కొనివ్వలేదనే ఆవేదనతో యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కువెంపునగరలో మంగళవారం జరిగింది. వివరాలు.. టెక్కీ అజయ్ (25) ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.
లాక్డౌన్ వల్ల...
55 లక్షలు దోచుకెళ్లిన దొంగల ముఠా
ఓ దొంగల ముఠా ఢిల్లీలోని షాహదారాలో ఓ బ్యాంకులో రూ.55 లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ గోడను పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలిపారు. దొంగలు...
గర్భిణీ స్త్రీని ఢీకొట్టిన యువకుడు
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కొందరు మైనర్లు రయ్యమంటూ రోడ్లపైకి వస్తున్నారు. డ్రైవింగ్ చేయడమే కాకుండా ఓవర్ స్పీడ్తో బైకులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొందరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు కూాడా...
అదృశ్యమైన యువతి
యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు.
రిజిస్టర్...
వరుడు ఆత్మహత్య
వివాహమైన రోజు రాత్రే వరుడు ఆత్మహత్యకు పాల్పడటం.. జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. పెళ్లికూతురు పుస్తెలతాడు, మెట్టెలు, పెళ్లిచీర వదిలేసి పుట్టినింటికి వెళ్లిపోవడంతో వరుడి కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు....
ప్రేమను అంగీకరించలేదని ఆత్మహత్య
ప్రియురాలు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోని రెయిన్బో విస్తా అపార్టుమెంట్లో కె.శుభమ్ (27),...
ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్ పరిచయం
యువతి ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాలానగర్లోని శోభన కాలనీలో జరిగింది. వివరాలు.. జగద్గిరిగుట్ట నెహ్రూనగర్కు చెందిన...
అర్ధరాత్రి తుపాకీ కాల్పులు
జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మైనర్ బాలిక కోసం ఓ యువకుడి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లో వెళ్తే.. కడప నత్తం గ్రామంలో...
కర్నూలు జిల్లాలో దారుణం
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ...
మోసం చేసిన ఫేస్ బుక్ పరిచయం
బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిల్వర్థహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుడు అహ్మద్పాషా తనను గన్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. హెబ్బాళ సమీపంలో నివాసం ఉంటున్న...