బీసీసీఐలో అత్యున్నత పదవికి “దాదా”

బీసీసీఐలో అత్యున్నత పదవికి

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న భారతమాజీక్రికెటర్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ హోంమంత్రి అమిత్షా‌తో సమావేశమై ఫలించిన చర్చవల్ల అధ్యక్ష పదవి దక్కనుంది.వచ్చే 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని అమిత్ షా కోరగా దానికి గంగూలీ హామీ ఇవ్వలేదని వదంతులు వస్తున్నాయి.

మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్,అనురాగ్ ఠాకూర్ల నుండి గట్టి పోటీ ఉన్న కూడా ఈ క్రికెట్ దాదా అందరికన్నా ముందు ఉండి తనపేరు ఖరారు చేస్కున్నాడు.గాడి తప్పిన బీసీసీఐ పాలనని సౌరవ్ గంగూలీ అయితేనే సమర్దవంతంగా నడిపిస్తాడాని రాష్ట్రక్రికెట్ సంఘాలు గంగూలీకి మద్దతి ఇస్తునాయి.దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.