తిరుపతి రైల్వేస్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోబోతోంది.

tirupati railway station new look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీనివాసుని దర్శనానికి వచ్చి వెళ్లే భక్తులకు ఇక అన్ని సౌకర్యాలను కల్పించేలా ప్రస్తుత రైల్వే స్టేషన్‌కు రూపురేఖలు మార్చనున్నారు.

కొత్త రైల్వేస్టేషన్‌ నిర్మాణం 2020 నాటికి పూర్తవుతుందని రైల్వే అధికారిక వర్గాలు వెల్లడించాయి.

రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు వీలుగా ప్రత్యేక దారులతో పాటు స్టేషన్‌ ఆవరణలో హోటళ్లు, ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా కన్పించే విధంగా అన్నిహంగులతో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు.

కొత్త రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి సంబంధించిన కళాకృతులను గుంతకల్‌ రైల్వే డివిజన్‌ వర్గాలు ట్విటర్‌లో పోస్ట్‌ చేశాయి.

tirupati railway station new look