AP Politics: ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్న YS షర్మిల

Election Updates: These are the Congress Lok Sabha and Assembly candidates in AP..!
Election Updates: These are the Congress Lok Sabha and Assembly candidates in AP..!

APCC చీఫ్ వైఎస్ షర్మిల వరస పర్యటనలతో దూకుడు పెంచారు. ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, వైసీపీ ప్రభుత్వంతోపాటు TDP, JSP, BJPపై విమర్శలు చేస్తూ షర్మిల కేడర్ లో ఉత్సాహం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆమె వెంట సీనియర్ నేతలు KVP రామచంద్రరావు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు కూడా పర్యటనలు చేస్తున్నారు.