Breaking News: సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ వాయిదా

Breaking News: Amaravati case hearing adjourned in Supreme Court
Breaking News: Amaravati case hearing adjourned in Supreme Court

Breaking News: అమరావతి కేసుపై మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు లో అమరావతి కేసు విచారణ వాయిదా పడింది. ఇవాళ సుప్రీంకోర్టు లో అమరావతి కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమరావతిపై తదుపరి విచారణ ఏప్రిల్ కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ప్రతివాదులు నాలుగు వారాల్లో కౌంటర్ ఆఫీడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టీస్ దీపంకర్ దత్తా ధర్మాసనం… అమరావతి కేసు విచారణ వాయిదా వేసింది.