Election Updates: రంజాన్ పండుగ నేపథ్యంలో… వైయస్ జగన్ కీలక ప్రకటన

Election Updates: In the background of Ramzan festival... YS Jagan's key announcement
Election Updates: In the background of Ramzan festival... YS Jagan's key announcement

రంజాన్ పండుగ నేపథ్యంలో…సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాణ గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండగ రంజాన్. ముస్లిం సోద‌ర సోద‌రీమణులందరికీ రంజాన్ శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట్ పెట్టారు.

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం పడింది. నేడు రంజాన్‌ కారణంగా సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైఎస్‌ జగన్‌. రేపటి నుంచే YS జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పునః ప్రారంభం కానుంది.