ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ భవనం ప్రారంభం

government nursing college started in jagityal

జగిత్యాల: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ భవనం ప్రారంభమైంది. రూ.17.85 కోట్లతో నిర్మించిన ఈ కాలేజీని రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యఅతిథిలుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ దవా వసంత, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ హరిచరణ్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు.