హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ కార‌ణంతోనే ఇండ‌స్ట్రీకి దూర‌మైందా…!

Tollywood Actress Meera Jasmin
Meera Jasmin

రన్ సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మీరా జాస్మిన్. శివాజీ హీరోగా వ‌చ్చిన‌ అమ్మాయి బాగుంది. అనే సినిమాతో హీరోయిన్ గా మన అందరికి పరిచయమైంది. కేరియర్ ని స్టార్ట్ చేస్తున్నప్పుడే ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గుడుంబా శంక‌ర్ సినిమా చేసింది. ఈ సినిమా స‌రిగ్గా ఆడకపోవడంతో. మీరాకు మాత్రం న‌ట‌న‌లకు , తన చిలిపిక‌ళ్ల‌కు మంచి మార్కులు అయితే ప‌డ్డాయి. ఆమె నటించిన మొదటి సినిమాలో డ్యూయలేగ రోల్ ప్లే చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అమాయ‌క‌పు చూపుల‌తో ఎంతమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. అలాగేయ్ రవితేజతో కలిసి నటించిన భద్ర సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి స్టార్ హీరోయినేగా పేరు సంపాదించుకుంది.. మీరాజాస్మి తెలుగులోనే కాదు కన్నడ మలయాళం భాషలో కూడా హీరోయిన్ గా నటించింది. గుడుంబా శంకర్లో నటించిన మీరా.. రారాజు, ఆకాశరామన్న, బంగారు బాబు, గోరింటాకు, మహాసారథి లాంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది.అయితే మధ్యకాలంలో మీరాజాస్మిన్ దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనిల్ జాన్ టైట‌స్‌ని 2014 లో వివాహం చేసుకుంది.మీరాజాస్మిన్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలో నటించిన తర్వాత ఇండస్ట్రీకి ఒకసారిగా దూరమైంది. తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో మీరా ఇండస్ట్రీకి కి ఎందుకు దూరం ? దూరమ‌య్యానో చెప్పింది. ఆ తరవ్వత ఇటీవల విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ తాను ఇండస్ట్రీకి చాల దూరంగా ఉండడానికి కారణం నటనలో మరింత బెట‌ర్‌గా కనిపించాలని అఉద్దేశమే అని.. తాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం నాకు మళ్లీ కొత్త‌గా సినిమాలు ప్రారంభించినట్లు ఉంద‌ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్ సినిమాలో మీరా జాస్మిన్ నటిస్తుంది. ఈ సినిమాలో మాధవన్, సిద్ధార్థ నయనతార, మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు.