కోల్‌కతాలో ఐపిఎల్ 2020

కోల్‌కతాలో ఐపిఎల్ 2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్ BCCIచే సృష్టించబడిన ఒక ట్వెంటీ20 పోటీ.2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు ప్రారంభమయ్యాయి.ఇంతకీ ముంది ఐపియల్ లో9టీములు ముంబైఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్,పంజాబ్ కింగ్స్ ఎలెవన్,రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్,దక్కన్ చార్జర్స్,రాయల్ చాలెంజర్స్ బెంగలూరు,పుణే వారియర్స్ ఉండగా రానున్న ఐపిఎల్ లో 8టీములు ఆడనున్నాయి.

డిసెంబర్‌ 19న ఆటగాళ్లవేలం పాటను వచ్చే సీజన్‌కోసం కోల్‌కతాలో నిర్వహించబోతున్నారు.ఇదివరకి ఆటగాళ్ల వేలాన్ని బెంగళూరులో నిర్వహించేవారు. ఆటగాళ్ల కొనుగోలుకోసం గరిష్టంగా రూ.82కోట్లు 2019 సీజన్‌లో వెచ్చించేందుకు అనుమతి ఇచ్చారు.దీన్ని 2020సీజన్‌లో రూ.85కోట్లకు పెంచనున్నారు.