జేఈఈలో నారాయణ ప్రభంజనం

Narayana To Be Established In More States

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్ 2019) ఫలితాల్లో నారాయణ విద్యార్థులు రికార్డుల మోత మోగించారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో బి.కార్తికేయ 5వ ర్యాంకు సాధించగా ఎ.సాయికిరణ్‌ 7వ ర్యాంకు, కె.విశ్వంత్‌ 8వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆలిండియా టాప్‌ పది ర్యాంకుల్లో అత్యుత్తమ ర్యాంకులతో ఆధిపత్యాన్ని కొనసాగించారు. దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికిపైగా రాసిన ఈ పరీక్షలో నారాయణ చాటారు. ఈ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 10లోపు 3 ర్యాంకులు, 20లోపు 4 ర్యాంకులు సాధించారని చెప్పారు. నారాయణ అందిస్తున్న శిక్షణ, పటిష్ట ప్రణాళిక వల్లనే ఈ విజయం సాధ్యమయ్యిందని అంటున్నారు.