ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
అందుకే రైనాను తీసుకోలేదు
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే ది బెస్ట్ అనిపించుకున్న వారు సైతం...
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ, బ్రాడ్ బ్యాండ్ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్ టెల్ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది....
ప్రిన్స్ చార్లెస్కు మరోమారు కరోనా
బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్కు మరోమారు కరోనా సోకింది. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణైందని, దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లారని యువరాజు కార్యాలయం తెలిపింది. కరోనా సోకడంతో ముందుగా...
వర్మ చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశం
వివాస్పద వ్యాఖ్యలు, తర్కించే ప్రశ్నలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో తెలిసిందే. వర్మ స్పందించాడంటే అది ఏ విషయమైన చర్చనీయాంశమవ్వాల్సిందే. ఈ క్రమంలో ట్విట్టర్లో...
గర్భిణీకి కరోనా పాజిటివ్
కరోనా పాజిటివ్గా తేలిన ఓ గర్భిణీకి రాజన్న సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు విజయవంతంగా నార్మల్ డెలివరీ చేశారు.. వివరాల్లోకి వెళితే.. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన...
ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త
యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 64 పట్టణాల్లో ఎక్స్క్లూజివ్ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ సంబంధిత...
అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు
మన ఇంట్లో ఎవరికైన తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వస్తే వెంటనే మనందరికీ డోలో 650 గుర్తుకొస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా వాడేస్తునారు ప్రజలు....
టెస్లా కార్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ టెస్లా కార్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ సత్తాచాటుతోంది ఆ సంస్థ. అందుకే టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్కు...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు గడ్కరీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, హోం క్యారంటైన్లో ఉన్నానని ట్విట్టర్లో తెలిపారు. ఈ క్రమంలో ఆయన తనను కలిసిన వారందరూ...
ఊహించని ఎదురుదెబ్బ
అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ద్వారా...