మరణించారు - search results
If you're not happy with the results, please do another search
Crime: జగిత్యాలలో తీవ్ర విషాదం.. కోరుట్ల A.S.I రాజేందర్ గుండెపోటుతో మృతి
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగిత్యాలలో గుండెపోటుతో కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్ మృతి చెందారు. నిన్న సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వహించిన కోరుట్ల A.S.I రాజేందర్...
TG Politics: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి
సంవత్సరం గడవకముందే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇంట్లో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. లాస్య నందిత తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న గత సంవత్సరం ఫిబ్రవరి 19 మృతి చెందాడు. ఇక...
Crime: మిర్యాలగూడ ఘోర ప్రమాదం… ఆరుకు చేరిన మృతుల సంఖ్య..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మిర్యాలగూడ బైపాస్లోని కృష్ణమానస కాలనీ వద్ద అదుపుతప్పిన కారుడివైడర్ను ఢీకొని రోడ్డు అవతలకు వెళ్లి కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు....
ధనుష్ చిత్రంలో సహాయ దర్శకుడి మృతి!
లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ లో ఒక విషాద వార్త అందరినీ తీవ్ర దుఃఖం లోకి ముంచి వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే అసిస్టెంట్ డైరెక్టర్ మారిముత్తు హఠాత్తుగా మరణించారు...
స్టీల్ టౌన్షిప్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ప్రాంతంలోని సెక్టార్-II వద్ద గురువారం సాయంత్రం బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు వారి బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో మరణించారు.
మృతులను విశాఖపట్నంలోని గంగవరం ప్రాంతానికి చెందిన ఎ. సోమేష్...
విజయవాడ బస్టాండ్లో బస్సు బీభత్సం, ముగ్గురి మృతి
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం 12వ నంబర్ ప్లాట్ఫారమ్పైకి APSRTC బస్సు దూసుకెళ్లడంతో బస్సు కండక్టర్తో సహా ముగ్గురు మృతి చెందారు.
గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్య బస్సు కండక్టర్గా గుర్తించారు....
BREAKING NEWS : ఢిల్లీలో భారీ భూకంపం
BREAKING : ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు కపించడంతో భయంతో జనాలు ఇళ్ళనుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4గా నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్...
“ఇజ్రాయెల్ – హమాస్” యుద్ధంలో 4 వేలకి చేరిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాద మిలిటెంట్ల మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ పై మొదట హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా దాడి చేసి మారణహోమం సృష్టించగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలాతో రగిలిపోతూ...
ముంబైలో అగ్నిప్రమాదం, ఆరుగురు మృతి
భారతదేశ ఆర్థిక మరియు వినోద రాజధాని ముంబైలో శుక్రవారం ఆరు అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది, ఆరుగురు మరణించారు మరియు మరో 38 మంది గాయపడ్డారు అని అగ్నిమాపక అధికారి తెలిపారు.
గోరేగావ్...
బలూచిస్థాన్లోని మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 6 మంది మృతి
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు మరణించారు మరియు 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో చోటుచేసుకుంది. మృతులను...