మరణించారు - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్లో కొత్త ఒమిక్రాన్ సబ్స్ట్రెయిన్లకు టీకాలు ప్రారంభం
ఇజ్రాయెల్ త్వరలో కోవిడ్ -19 యొక్క కొత్త ఒమిక్రాన్ సబ్స్ట్రెయిన్లకు వ్యతిరేకంగా టీకాలు వేయడం ప్రారంభిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది.
కొత్త సబ్వేరియంట్లకు వ్యతిరేకంగా మొత్తం జనాభాకు టీకాలు వేయాలని...
మణిపూర్లో మళ్లీ రాజుకున్న హింసాత్మక ఘటనలు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. అయితే.. మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు...
రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు: నారా లోకేష్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు జైల్లో ముప్పు ఉందని...
బంగ్లాదేశ్ లో డెంగ్యూ వ్యాప్తితో 778 మంది మృతి
బంగ్లాదేశ్ డెంగ్యూ జ్వరం యొక్క రికార్డు వ్యాప్తితో పోరాడుతోంది, నిపుణులు సమన్వయ ప్రతిస్పందన లేకపోవడం దోమల ద్వారా సంక్రమించే వ్యాధి నుండి ఎక్కువ మరణాలకు కారణమవుతుందని చెప్పారు.
వాతావరణ మార్పుల కారణంగా దోమల ద్వారా...
కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే..సీటుపై రేవంత్ రెడ్డి హామీ?
తెలంగాణలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయాలు చూస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలని కాంగ్రెస్ లోకి...
జైలర్’ నటుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎంతో మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత...
నల్లగొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు పురుగుల మందుతాగి ఆత్మహత్య..!
నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి మరణించారు. ఈ సంఘటన నిన్న జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ...
ఇస్రో ప్రయోగ కౌంట్డౌన్ల స్వరం మూగబోయింది
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్డౌన్లపై తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు. ఆమె చివరి కౌంట్డౌన్ దేశం యొక్క మూడవ చంద్ర...
మధురై రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య.
తమిళనాడులోని చెన్నై సమీపంలోని మధురై రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న పర్యటక రైలులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. దాదాపు 20 మందికి...
జపాన్ లో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు. సునామి వార్నింగ్
జపాన్లోని సెంట్రల్ ప్రిఫెక్చర్ ఇషికావా శనివారం నాడు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత, తుఫాను ప్రకంపనలు మరియు వర్షం కోసం హై అలర్ట్లో ఉంది, ఈ ప్రాంతంలో ఒకరు మరణించారు మరియు...