Posted at
రెండున్నర దశాబ్దాల వామపక్షపాలనకు తెరదించి త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే చారిత్రకఘట్టాన్ని కనులారా వీక్షించడానికి కాషాయదళం అగ్రనాయకత్వం తరలివచ్చింది. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్...