కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
Crime: గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య
గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన లక్ష్మీ నారాయణ, జీవిత దంపతుల పెద్ద కుమార్తె సృజన కరీంనగర్ జిల్లా...
Crime: వారం రోజులుగా ఇంట్లోనే మృతిదేహం.. గుర్తించని స్థితిలో తల్లి, సోదరుడు
కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినా, మానసిక స్థితి బాగోలేని తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. శవం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా… అదేమీ పట్టించుకోకుండా సాధారణ జీవితం గడిపారు. పక్కింట్లో ఉండే యువకులు...
Crime: ఏపీలో విషాదం.. పెళ్లైన 4 రోజులకే గోదావరిలో దూకిన యువజంట
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది ఓ నవజంట. అయితే… గోదావరిలో గల్లంతైన కోరాడ సత్యవతి మృతి చెందింది. మత్స్య కారులు, పోలీసులు చేపట్టిన గాలింపు...
Crime: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అరకేజీ బంగారం చోరీ
హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ఇళ్లల్లో చొరబడి చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా మధురానగర్ ఠాణా పరిధిలో ఓ ఇంట్లో నుంచి అరకేజీ బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు...
Political Updates: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందన
తనపై వచ్చిన భూకబ్జాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. కేశవరం భూములను కబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తెలిపారు. గిరిజనుల భూమిని మధ్యవర్తులు కబ్జా చేశారని...
Breaking News: కామారెడ్డి షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలో ఉన్న అయ్యప్ప షాపింగ్ మాల్లో ఈ ఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మాల్లో మంటలు చెలరేగాయి. క్రమంగా...
‘పుష్ప’ నటుడు జగదీష్ అరెస్టు…!
‘పుష్ప’ ఫేం జగదీశ్ గురించి తెలియని వారుండరు. అదేనండి ఆ సినిమాలో అల్లు అర్జున్ పక్కన కేశవ పాత్రలో కనిపించిన సహాయ నటుడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక జూనియర్...
మొయినాబాద్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
నగర శివారులోని మొయినాబాద్లో శుక్రవారం ఓ పోలీసు కానిస్టేబుల్ తన బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాకేష్ అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది తన జీవితాన్ని ముగించుకున్నట్లు...
ఈరోజు విశాఖకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్..!
ఇవాళ విశాఖకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పయనం కానున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో బాధిత మత్స్యకారులను పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ. 50 వేలు...
గుండె పగిలిన భర్త, పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య
సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రాజా శేఖర్ తెలిపిన ప్రకారం, మనికంఠ అనే వ్యక్తి విజయవాడకు చెందినవాడు. అతను గతంలో ఒక మహిళను వివాహం చేసుకుని ఆమెను వదిలిపెట్టాడు. ఆ తర్వాత తమిళనాడులోని తిరుత్తానికి...