కిడ్నాప్ - search results
If you're not happy with the results, please do another search
కాలిఫోర్నియాలో భారతీయుల మృతదేహాలు లభ్యమయ్యాయి
కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి కిడ్నాప్కు గురైన ఎనిమిది నెలల చిన్నారితో సహా నలుగురు సభ్యులతో కూడిన పంజాబ్కు చెందిన సిక్కు కుటుంబం మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు.
"కిడ్నాప్ నుండి నలుగురిని...
ఉరేసుకొని ప్రేమికుల ఆత్మహత్య
అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి...
డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతాను
సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్...
బాలిక అనుమానాస్పద మృతి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్నగర్కు చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు...
ట్రంప్ కి బెదిరింపులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ 72 ఏళ్ల థామస్ వెల్నిక్ని న్యూయార్క్లో అరెస్టు చేసింది. ట్రంప్ 2020 ఎన్నికలలో ఓడిపోయి పదవీ విరమణ...
మాజీ ఎమ్మెల్యే పై మావోయిస్టుల దాడి
జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
అమ్మాయి దూరం అయిందని యువకుడు ఆత్మహత్య
ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు మండలం గుంతబాసుపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరన్కోట్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా...
ముప్పు తిప్పలు పెట్టిన ప్రేమ జంట
ఇద్దరు ప్రేమికులు తమ వివాహానికి కుటుంబసభ్యులను ఒప్పించలేకపోయారు. దీంతో పారిపోయి ఒకచోట ఉండగా గమనించిన కుటుంబసభ్యులు వారిని కిడ్నాప్నకు పాల్పడి మూడు రాష్ట్రాలు తిప్పుతూ అతి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా...
ఉత్తర ప్రదేశ్లో దారుణం
ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన అయిదుగురు దుండగులు సామూహిక అత్యాచారాని తెగపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘ఆదివారం రాత్రి బాలికతో...
డబ్బు కోసం కిరాతకంగా మారిన స్నేహితులు
మిత్రుని కోసం ప్రాణాలిచ్చే స్నేహితుల గురించి చదివాం. కానీ ప్రస్తుతం డబ్బుల కోసం మిత్రుడి ప్రాణాలు తీసే ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటు చేసుకుంది. డబ్బు కోసం...