కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్.. ఈసారి రూ.400కోట్లు డిమాండ్..
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం ఇప్పుడు ముంబయిలో కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఇలా బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే...
Election Updates: నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్కు బీఆర్ఎస్ పిలుపు
నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్కు పిలుపు నిచ్చారు. నిన్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక...
Crime : ఛీ..ఛీ ఏమి మనుషులురా కుక్కని కూడా వదలరా..?
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్బుద్ధ నగర్ జిల్లాలో ఒక ఆడకుక్కతో అసహజ సెక్స్ లో పాల్గొన్నందుకు 28 ఏళ్ల వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లోని బీటా-2 ప్రాంతంలోని ఆల్ఫా -2 సెక్టార్లో ఈ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులు 12 మంది దుర్మరణం..
కర్ణాటకలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర్లో జాతీయ రహదారి నెం.44పై చిత్రావతి సమీపంలో.. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా సుమో వాహనం ఢీ కొట్టింది....
వాషింగ్మెషిన్లో రూ.1.30కోట్లు.. విజయవాడకు తరలిస్తుండగా పట్టివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దసరా పండుగకు వెళ్లి సొంతూళ్ల నుంచి జనం తిరిగి వస్తున్న వేళ టోల్గేట్లు, చెక్పోస్టుల వద్ద పోలీసులు...
CRIME: ప్రియునితో భర్తను చంపిన భార్య..చిన్న తప్పుతో దొరికిపోయిందిగా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకు చెందిన భూక్య మహేష్తో అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు....
హైదరాబాద్లో దారుణం..భార్యను చంపి, భర్త సూసైడ్.. అక్రమ సంబంధమే కారణమా.?
భాగ్యనగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య సంతోషను చంపి, రెండు అంతస్థుల భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన...
తల్లిదండ్రుల ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగం, అసంతృప్తితో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: హిమాయత్నగర్లోని హాస్టల్లో 24 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు దోమలగూడ పోలీసులు ఆదివారం తెలిపారు. బాధితుడు టి సాయిరాం ఇటీవలే బీటెక్ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని గమనించిన హాస్టల్మేట్లు వెంటనే...
గుజరాత్ లఖ్తర్ తాలూకాలో బస్సు బోల్తా, 40 మందికి గాయాలు
లఖ్తర్ తాలూకా వానా గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి స్టేట్ బస్సు బోల్తా పడటంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేవదర్ నుంచి జునాగఢ్కు వెళ్తుండగా...
ఢిల్లీలో దారుణం, కన్నా కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి
తూర్పు ఢిల్లీలో తన 14 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
నిందితుడిని బీహార్కు చెందిన మక్సూద్గా గుర్తించారు. మాదకద్రవ్యాలకు...