స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో 5G సేవల గురించి తాజా వార్తలు
భారతదేశం ఎంపిక చేసిన నగరాల్లోని కొన్ని ప్రదేశాలలో 5G సేవలను విడుదల చేస్తున్నందున, 5Gకి మారడానికి ఇష్టపడే వారిలో 43 శాతం మంది 3G లేదా 4G సేవలకు ప్రస్తుత టారిఫ్ కంటే...
‘moto e32’ను భారతదేశంలో విడుదల చేసిన మోటోరోలా
స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా శుక్రవారం కొత్త సరసమైన స్మార్ట్ఫోన్ 'moto e32'ని విడుదల చేసింది, ఇందులో ఫ్లూయిడ్ 90Hz IPS LCD డిస్ప్లే, ప్రీమియం డిజైన్ మరియు 50MP కెమెరా ఉన్నాయి.
Moto e32...
గూగుల్ షాకింగ్ నిర్ణయం
ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్స్ యాప్స్ను నిషేధిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్ను తెరపైకి రావడంతో కాలర్ వేరిఫికేషన్ ప్లాట్ఫాం...
యాపిల్ సంచలన నిర్ణయం
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్...
మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. తాజాగా మోటో జీ సిరీస్లో భాగంగా మోటో జీ52 అనే కొత్త...
గూగుల్ పే యూజర్లకు గుడ్న్యూస్
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫాం గూగుల్ పే తన యూజర్లకు గుడ్న్యూస్ను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్...
రియల్మీ జీటీ 2 ప్రో విడుదల
రియల్మీ పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ రియల్మీ జీటీ 2 ప్రో ఈ సంవత్సరం జనవరిలో చైనాలో విడుదలైంది. అలాగే గ్లోబల్గా మరిన్ని దేశాల్లోనూ గత వారం అడుగుపెట్టింది. ఈ తరుణంలో Realme GT...
బీట్రూట్ తింటే కళ్ళు ఆరోగ్యం
సమస్యల ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా, అందమైన కళ్లను, మెరుగైన చూపును జీవిత కాలం పొందవచ్చు.ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో కళ్ల ఆరోగ్యం దయనీయంగా మారింది....
యాపిల్ ఐపోన్ లవర్స్కు శుభవార్త
యాపిల్ ఐపోన్ లవర్స్కు శుభవార్త. అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారులకు భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది....
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ, బ్రాడ్ బ్యాండ్ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్ టెల్ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది....