కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
కులాంతర వివాహాలు చేసుకున్నవారి పట్ల వివక్ష
తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే తీవ్రంగా కలతచెందిన ఓ వ్యక్తి.. భార్య, మిగతా ఇద్దరు కుమార్తెల ప్రాణాలు తీశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాల్లో...
కుమార్తెను చంపి తాను ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ కుమార్తెను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం విలేజ్కు...
కరెంట్ షాక్తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి
కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...
డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతాను
సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్...
ప్రేమ పేరుతో మోసం
ప్రేమ పేరుతో మోసం చేసి, యువతి ఆత్మహత్యకు కారణమైన నిందుతుడిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి...
దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. దైవ దర్శనానికి వెళ్తూ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మంత్రాలయం...
14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తి
ఒకటి రెండు కాదు ఏకంగా 14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తిని ఒడిశా పోలీసులు భువనేశ్వర్లో అరెస్ట్ చేశారు. బాధిత మహిళల్లో ఏడు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల...
ఆడవాళ్లపై రోజురోజుకు అఘాయిత్యాలు
ఆడవాళ్లపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. ఒంటరిగా ఉన్న యువతులనే టార్గెట్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల కిందట కృష్ణా జిల్లాలో ఆటోలో ఒంటరిగా వస్తున్న యువతిపై అదే గ్రామానికి చెందిన ఆటో...
నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు
నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్లోని రజాక్ టీ స్టాల్పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్, అనుచరులు దాడులకు తెగబడ్డారు. ఒక్కసారిగా నాలుగు, అదుగురు రౌడీలు రజాక్ హోటల్పై ఇనుప...
బాలిక అనుమానాస్పద మృతి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్నగర్కు చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు...