కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి
ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.....
విద్యార్థినిపై అత్యాచారం
రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్పై హిమాయత్సాగర్...
పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ
ఓ దొంగ పోలీసులకే షాక్ ఇచ్చాడు. ఎక్కడో చాటుమాటున దొంగతనం చేస్తే కిక్ ఏముంటుందనుకున్నాడో ఏమో... ఏకంగా ఠాణా ఎదుట నిలిపి ఉంచిన స్కూటిని అపహరించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఆలస్యంగా వెలుగులోకి...
వివాహిత అనుమానాస్పద మృతి
ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మండలంలోని చంద్రవంచలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, ఆయన భార్య గోపమ్మ...
ఆర్మీ ఉద్యోగి ధుర్మరణం
మండలంలోని గొట్లాం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి ధుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్సై ఆర్.వాసుదేవ్...
పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం
కొద్ది రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఫరీదుపేట గ్రామానికి చెందిన కవితకు...
గాలిపటం దారం పీకకి తగిలి మృతి
గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన...
సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్లో...
కదులుతున్న బస్సులో మంటలు
ఒడిశాలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఒడిశాకు ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి రాయగడ జిల్లా కేంద్రం నుంచి కోరాపుట్ జిల్లా దండబాడికి వెళుతోంది. కోరాపుట్ జిల్లా నారాయణపట్నం సమీపంలోకి రాగానే.. అటవీ...
హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం
హరియాణాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిపై రెండు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఎనిమిది...