మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం
హరియాణాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిపై రెండు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఎనిమిది...
అభం శుభం ముగ్గురు బాలికలు బలి
నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న...
నునవత్ తండాలో విషాదం
దామరచర్ల మండలం నునవత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంట ఏం జరిగిందో.. ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలకి విషమిచ్చి, తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
ఆగి ఉన్న ఆటోపై పడ్డ లారీలూ
అరగంటలో తాము వెళ్తున్న ఫంక్షన్ హాల్కు చేరుకునేవారు. అంతలోనే మృత్యురూపంలో బూడిద లారీ అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొగ్గు లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న ఆటోపై పడింది. ఈ సంఘటనలో ఆటోలో...
హైదరాబాద్లో మందుబాబుల బీభత్సం
హైదరాబాద్లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. 12 గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాద...
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్లో చోటుచేసుకుంది. తమ్మనాయకన్ పట్టి రోడ్డుకు చెందిన రైతు శివకుమార్, లక్ష్మీ ప్రియ దంపతులకు కుమార్తె దర్శని ప్రియా ,...
ఝార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఝార్ఖండ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్బాద్ గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హింద్ హోటల్ వద్ద వంతెన వద్ద అదుపు తప్పిన కారు.. 100 మీటలర్ల లోతులోకి పడిపోయింది....
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం
అసోంలోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కరీమ్గంజ్ జిల్లాలో ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు....
రాజస్థాన్లో ఘోర ప్రమాదం
రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు...
జవాన్ల మధ్య ఘర్షణ
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన సహచరులపైనే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లా మారాయిగూడెం పోలీస్...