మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
ఒడిశా రైలు విషాదంలో గుర్తుతెలియని 28 మృతదేహాలను BMC దహనం చేసింది
నాలుగు నెలల క్రితం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో మరణించిన 28 మంది వ్యక్తుల మృతదేహాలకు దహన సంస్కారాల ప్రక్రియను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) బుధవారం పూర్తి...
పూడిమడక బీచ్లో తప్పిపోయిన విద్యార్థులందరి మృతదేహాలను స్వాధీనం చేసికున్న నేవీ
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బీచ్లో శుక్రవారం అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థుల ఐదుగురి మృతదేహాలను భారత నావికాదళం శనివారం స్వాధీనం చేసుకుంది.
బంగాళాఖాతంలోని పూడిమడక బీచ్లో రెండు హెలికాప్టర్లు, నాలుగు బోట్లతో ఇండియన్ నేవీ మరియు...
పూడిమడక బీచ్లో 2 మృతదేహాలను వెతికితీసిన నేవీ
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బీచ్లో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల ఇద్దరి మృతదేహాలను భారత నావికాదళం శనివారం స్వాధీనం చేసుకుంది.
బంగాళాఖాతంలోని పూడిమడక బీచ్లో నేవీ, కోస్ట్గార్డ్లు రెండు హెలికాప్టర్లు, నాలుగు బోట్లతో సెర్చ్ ఆపరేషన్...
మృతదేహాలను భద్రపరచడం తమ వల్ల కాదని చెప్పిన గాంధీ సిబ్బంది
గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతానికి కారణమైనటువంటి నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అయితే అదే రోజు రాత్రి ఆ నలుగురి మృతదేహాలను...
పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే దిశను దారుణంగా...
Crime: అరకులోయలో ప్రేమజంట ఆత్మహత్య.. ఎలాగంటే..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. అరకులోయలో ఉరేసుకుని..ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నిన్న చెట్టుకు ఉరి వేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రాజమండ్రి హుకుంపేట ప్రాంతానికి చెందిన జ్యోత్స్న, చైతన్యగా గుర్తించారు పోలీసులు....
Crime: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి
కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒడిశా నుంచి...
స్టీల్ టౌన్షిప్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ప్రాంతంలోని సెక్టార్-II వద్ద గురువారం సాయంత్రం బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు వారి బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో మరణించారు.
మృతులను విశాఖపట్నంలోని గంగవరం ప్రాంతానికి చెందిన ఎ. సోమేష్...
తమిళనాడులో దారుణం, కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి
తమిళనాడు, తూత్తుకుడి పట్టణంలోని మురుగేషన్ నగర్లో గురువారం రాత్రి బైక్పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఓ జంటను హత్య చేశారు. ఈ జంట తమ బంధువుల కోరికలకు వ్యతిరేకంగా మూడు రోజుల క్రితం...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులు 12 మంది దుర్మరణం..
కర్ణాటకలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర్లో జాతీయ రహదారి నెం.44పై చిత్రావతి సమీపంలో.. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా సుమో వాహనం ఢీ కొట్టింది....