కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
తొలి ఏకాదశి పర్వదినం వేడుక ఓ ఇంట్లో విషాదం నింపింది. వేడుకలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెంది చెరువులో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడి మృత్యువాత పడిన ఘటన మేడ్చల్...
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్ పెద్దచెరువు సమీపంలో మంగళవారం ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్వప్న మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు....
భర్తను హత్య చేసిన భార్య
భర్తను రోకలి బండతో కొట్టి బావిలో తోసి హత్య చేసిన భార్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా పరవకోటై స్వామినాథన్ వీధికి చెందిన పాండ్యన్ (45), మహేశ్వరి (40) దంపతులు....
కట్నం కోసం భార్యని హత్య చేసిన భర్త
వివాహితను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మామ, బావను అరెస్టు చేశారు నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు. డీఎస్పీ రాజగోపాల్రెడ్డి కథనం మేరకు... నెల్లూరు నగరానికి చెందిన యల్లంరాజు పద్మతో గూడూరు...
ముగ్గురు రైతుల మృత్యువాత
పంటలను సంతలో అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా అందియూరులోని రథం వీధిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. రైతులు పంటలను...
మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి
ఉద్యోగం రాక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైన...
టీవీ కోసం ఉరి వేసుకొని చనిపోయింది
టీవీ చూడడం కోసం అక్కతో గొడవపడిన చెల్లి క్షణికావేశంలో ఇంట్లోని కిటీకీ గ్రిల్స్కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల...
భార్యను అమ్మేసిన భర్త
కరోనా లాక్డౌన్ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి తన భార్యను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. గుణ జిల్లా మృగ్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గోపాల్...
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన
రోడ్డు పక్క టీస్టాల్పైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని షహనాజ్పూర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం షహనాజ్పూర్లో...
ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్య
ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని కుచులపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తంచారి వివరాల ప్రకారం... రాగి ఉత్తమ్(53) జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు....